రంగారెడ్డి

విద్యా  రంగారెడ్డి  

ప్రైవేటు స్కూళ్లా... " వ్యాపార కేంద్రాలా?

ప్రైవేటు స్కూళ్లా... పుస్తకాలు, యూనిఫామ్ల పేరిట దోపిడీ షురూ * విద్యా వ్యాపారంలో ప్రైవేటు స్కూళ్ల పెడధోరణులు " అడ్డగోలుగా ఫీజుల వసూలు " పాఠశాలలోనే యూనిఫామ్లు, పుస్తకాల విక్రయం విద్యా హక్కు చట్టానికి తూట్లు " లబోదిబోమంటున్న తల్లిదండ్రులు ఉదాసీ వైఖరిలో విద్యాశాఖాధికారులు
Read More...
విద్యా  రంగారెడ్డి  

CBSE కరికులం పేరుతో సెంట్ జోసెఫ్ స్కూల్ మోసాలు

CBSE కరికులం పేరుతో సెంట్ జోసెఫ్ స్కూల్ మోసాలు CBSE కరికులం పేరుతో సెంట్ జోసెఫ్ స్కూల్ మోసాలు    హయత్ నగర్-ప్రభాత సూర్య:స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. విద్యార్థుల అడ్మిషన్ కోసం స్కూళ్లు తల్లిదండ్రుల వెంట పడుతాయి. తల్లి దండ్రులు తమ పిల్లలకు ఉత్తమ విద్య అందించాలని, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న స్కూళ్ళలో.. అడ్మిషన్ కోసం చూస్తారు. ఇదే అదనుగా ఫేక్ స్కూల్స్ ఎక్కువ...
Read More...
విద్యా  రంగారెడ్డి  

Education:శ్మశానం పక్కన స్కూల్ రన్

Education:శ్మశానం పక్కన స్కూల్ రన్ రంగారెడ్డి-ప్రభాత సూర్య;రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో రవీంద్ర భారతి స్కూల్ మూతపడింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు అని విద్యాశాఖ మూసివేసింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో చర్యలు తీసుకుంది.  హయత్ నగర్ లో రవీంద్ర భారతి పేరుతో స్కూల్ నడిచింది. ఐతే.. పాఠశాల భవనం శ్మశానం పక్కనే ఉంది.దీంతో విద్యార్థులు ఇబ్బందులు...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి  

Municipal :తుర్కయాంజల్ పురపాలక సంఘానికి అవార్డ్.

Municipal :తుర్కయాంజల్ పురపాలక సంఘానికి అవార్డ్. వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో అత్యుత్తమ పని తీరు  మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న కమీషనర్ కె. అమరేందర్ రెడ్డి.
Read More...
క్రైమ్  రంగారెడ్డి  

ఇబ్రహీంపట్నంలో చైన్ స్నాచింగ్ ఘటన.

ఇబ్రహీంపట్నంలో చైన్ స్నాచింగ్ ఘటన. ఇబ్రహీంపట్నం- ప్రభాత సూర్య:  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మంచాల్ రోడ్డులో  ఆదివారం ఉదయం ఆకుకూరల మార్కెట్ నుండి బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న నోముల గ్రామానికి చెందిన మహిళ మాదారమోని లక్ష్మమ్మ( 70 ) భర్త నర్సింహా మెడలోంచి సుమారు 3 తులాల బంగారు గొలుసు చోరీ...
Read More...
క్రైమ్  రంగారెడ్డి  

ఇందిరమ్మ  ఇల్లు రాలేదని.. ఉరి వేసుకుని  వ్యక్తి ఆత్మహత్య. వార్డు మెంబర్ గా 5 సంవత్సరాలుగా సేవలు 

ఇందిరమ్మ  ఇల్లు రాలేదని.. ఉరి వేసుకుని  వ్యక్తి ఆత్మహత్య. వార్డు మెంబర్ గా 5 సంవత్సరాలుగా సేవలు   మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని సిపిఎం నాయకుల డిమాండ్ గ్రామపంచాయతీ  ముందు ధర్నా
Read More...
క్రైమ్  రంగారెడ్డి  

ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు అంటూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు అంటూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి యాచారం-సాయి సూర్య:రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన అశోక్(47) అనే వ్యక్తి, అప్లై చేసినా కూడా తనకి ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ మనస్థాపానికి గురైన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య, ఆత్మహత్యకు పూర్తి బాధ్యత వహిస్తూ ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామపంచాయతీ ముందు శవంతో బైటాయించి నుంచి ఆందోళన చేస్తున్న గ్రామస్తులు*
Read More...
తెలంగాణ  రంగారెడ్డి  

hydra:హైడ్రాని లెక్కచేయని అక్రమార్కులు. ఎఫ్ టి ఎల్ భూముల్లో మట్టి వస్తున్న కబ్జాదారులు

hydra:హైడ్రాని లెక్కచేయని అక్రమార్కులు.  ఎఫ్ టి ఎల్ భూముల్లో మట్టి వస్తున్న కబ్జాదారులు తుర్కయంజాల్, రంగారెడ్డి జిల్లా: గంగరాయి చెరువు మాయం అవుతోంది. కబ్జాదారులు చెరువును పూడ్చేస్తూ.. కనుమరుగు చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా.. హైడ్రా స్పందన కరువైంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ గ్రామంలోని గంగరాయి చెరువు ఉంది.. మొత్తం 15.3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ చెరువులో 3.35 ఎకరాలు ఎఫ్టీఎల్ భూములుగా గుర్తించబడ్డాయి. వాటిపై అక్రమ...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి  

నిషేధిత ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు వద్దు

నిషేధిత ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు వద్దు https://www.prabhatasurya.com/rangareddy/do-not-want-to-build-houses-in-a-prohibited-area/article-582 //><!-- తుర్కయంజాల్-సాయిసూర్య- //--><!తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఎంఎంకుంటలోని సీలింగ్‌, హార్డ్‌వేర్‌ పార్క్‌ భూముల్లో నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ అమరేందర్‌ రెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. నిషేధిత ప్రాంతంలో నిర్మాణాలను అడ్డుకున్నారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులను పంపించి వేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ అమరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంపై పలు...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి   జిల్లా వార్తలు  

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లుమంజూరు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లుమంజూరు పేదల సొంతింటి కల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. దసరా నాటికి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి.  *బీఆర్ఎస్ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం.  823 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల అందజేత. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి .
Read More...