క్రైమ్

క్రైమ్  రంగారెడ్డి  

ఇబ్రహీంపట్నంలో చైన్ స్నాచింగ్ ఘటన.

ఇబ్రహీంపట్నంలో చైన్ స్నాచింగ్ ఘటన. ఇబ్రహీంపట్నం- ప్రభాత సూర్య:  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మంచాల్ రోడ్డులో  ఆదివారం ఉదయం ఆకుకూరల మార్కెట్ నుండి బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న నోముల గ్రామానికి చెందిన మహిళ మాదారమోని లక్ష్మమ్మ( 70 ) భర్త నర్సింహా మెడలోంచి సుమారు 3 తులాల బంగారు గొలుసు చోరీ...
Read More...
క్రైమ్  రంగారెడ్డి  

ఇందిరమ్మ  ఇల్లు రాలేదని.. ఉరి వేసుకుని  వ్యక్తి ఆత్మహత్య. వార్డు మెంబర్ గా 5 సంవత్సరాలుగా సేవలు 

ఇందిరమ్మ  ఇల్లు రాలేదని.. ఉరి వేసుకుని  వ్యక్తి ఆత్మహత్య. వార్డు మెంబర్ గా 5 సంవత్సరాలుగా సేవలు   మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని సిపిఎం నాయకుల డిమాండ్ గ్రామపంచాయతీ  ముందు ధర్నా
Read More...
క్రైమ్  రంగారెడ్డి  

ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు అంటూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు అంటూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి యాచారం-సాయి సూర్య:రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన అశోక్(47) అనే వ్యక్తి, అప్లై చేసినా కూడా తనకి ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ మనస్థాపానికి గురైన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య, ఆత్మహత్యకు పూర్తి బాధ్యత వహిస్తూ ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామపంచాయతీ ముందు శవంతో బైటాయించి నుంచి ఆందోళన చేస్తున్న గ్రామస్తులు*
Read More...
రాజకీయం  క్రైమ్ 

దోపిడీకి అడ్డాలుగా మీసేవ సెంటర్లు ఏ సేవ కావాలన్నా..భారీగా ఛార్జీ

దోపిడీకి అడ్డాలుగా మీసేవ సెంటర్లు  ఏ సేవ కావాలన్నా..భారీగా ఛార్జీ మినిమం రూ.100 ఉంటేనే సర్వీసు ఇస్తున్న కేంద్రాలుకొరవడిన ఐటీ శాఖ పర్యవేక్షణసంక్షేమ పథకాలకు భారీగా వసూల్ప్రజల అవసరాలను ఆసరాగా మీసేవ నిర్వహకుల దోపిడీ
Read More...
తెలంగాణ  క్రైమ్ 

Fake IAS :ఫేక్ ఐఏఎస్ కిలేడి ఆట కట్టించిన పోలీసులు

 Fake IAS :ఫేక్ ఐఏఎస్ కిలేడి ఆట కట్టించిన పోలీసులు ఏడాది క్రితం ఓ వైద్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ 5 లక్షలు వసూలు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు
Read More...
తెలంగాణ  క్రైమ్ 

నిరుద్యోగులను మోసం చేసిన నిందితులు అరెస్ట్

నిరుద్యోగులను మోసం చేసిన నిందితులు అరెస్ట్ నల్గొండ జిల్లా తిప్పర్తిలో కేసులు నమోదుకోర్టులో ఉద్యోగాల పేరిట మోసం నిరుద్యోగుల నుంచి రూ.10లక్షల వరకు వసూల్ చేసిన నిందితులు
Read More...
తెలంగాణ  క్రైమ్ 

విద్యార్థిని ఉరివేసుకొని బలవన్మరణం

విద్యార్థిని ఉరివేసుకొని బలవన్మరణం ఇబ్రహీంపట్నం, సాయి సూర్య:ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీకి చెందిన హాస్టల్లో  ఓవిద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, కురనవెళ్లి గ్రామానికి చెందిన అల్లూరి శశిరెడ్డి, ఆయన భార్య ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వీరిలో భావన (22) రంగారెడ్డి జిల్లా,...
Read More...
తెలంగాణ  క్రైమ్ 

Police showing humanity:మానవత్వం చాటుకున్న ఇన్ స్పెక్టర్  నాగరాజుగౌడ్

Police showing humanity:మానవత్వం చాటుకున్న  ఇన్ స్పెక్టర్  నాగరాజుగౌడ్ కేసుల విషయంలో కరకుగా వ్యవహరించడమే పోలీసులకు తెలుసని అనుకుంటారు. అది తప్పు అని అనేక సందర్భాలు తెలిపిన ఘటనలు ఉన్నాయి.  అలాంటిదే ఈ ఘటన.
Read More...
అంతర్జాతీయం  క్రైమ్ 

టెక్‌ కంపెనీ సిఇవో కుటుంబ మృత్యువాత

టెక్‌ కంపెనీ సిఇవో కుటుంబ మృత్యువాత న్యూయార్క్‌: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో ఓ పర్యటక హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ నదిలో కుప్పకూలిన ఘటనలో ఓ టెక్‌ కంపెనీ సీఈఓ, ఆయన కుటుంబం దుర్మరణం పాలయ్యింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు-చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై అమెరికా...
Read More...