ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ 

Group 1 Paper Scam: గ్రూప్‌1 పేపర్లను ప్రైవేటు టీచర్లతో దిద్దించారా?

Group 1 Paper Scam:  గ్రూప్‌1 పేపర్లను ప్రైవేటు టీచర్లతో దిద్దించారా? ఆంధప్రదేశ్‌-సాయిసూర్య:ఆంధప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌` 1 పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్‌ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టుకు వెల్లడించిన అంశాలు చర్చనీయాంశంగా మారాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్లతో దిద్దించాల్సిన గ్రూప్‌`1 పేపర్లను.. నిబంధనలు పక్కనపెట్టి, ప్రైవేటు టీచర్లతో మొక్కుబడిగా దిద్దించినట్టు తమ విచారణలో తేలిందని పోలీసులు చెబు తున్నారు. ఏపీపీఎస్‌సీ సమక్షంలో వర్సిటీల్లోని...
Read More...
ఆంధ్ర ప్రదేశ్  తెలంగాణ 

 REVANT REDDY:రేవంత్ వ్యాఖ్యల మర్మమేమిటీ?

 REVANT REDDY:రేవంత్ వ్యాఖ్యల మర్మమేమిటీ? ఏపీలోనూ ఇదే తరహా పరిస్థితిఅప్పులు తీర్చడానికే ఆదాయం సరిపోవడం లేదా? చంద్రబాబు బాటలోనే రేవంత్ రెడ్డి.
Read More...
ఆంధ్ర ప్రదేశ్ 

ఏపీ నుంచి రాజ్యసభకు ఎవరు..?

ఏపీ నుంచి రాజ్యసభకు ఎవరు..? విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటుఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..?మళ్లీ విజయసాయిరెడ్డి రాజ్యసభకు వెళ్తారా..?
Read More...
ఆంధ్ర ప్రదేశ్  రాజకీయం 

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ బిగ్‌ షాక్‌

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ బిగ్‌ షాక్‌ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ...
Read More...
ఆంధ్ర ప్రదేశ్  రాజకీయం 

visakha mayor:విశాఖ మేయర్ పీఠం కదిలింది

visakha mayor:విశాఖ మేయర్ పీఠం కదిలింది ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు: జగన్ మేయర్ గొలగాని హరివెంకటకుమార్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం
Read More...
ఆంధ్ర ప్రదేశ్ 

సోముల లోకేష్ రెడ్డిపై దాడి కేసులో నిందితుల అరెస్ట్| accused arrested

సోముల లోకేష్ రెడ్డిపై దాడి కేసులో నిందితుల అరెస్ట్| accused arrested సోముల లోకేష్ రెడ్డిపై దాడి కేసులో నిందితుల అరెస్ట్ నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్లలో వైసీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ సోముల లోకేష్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందితులను  కోవెలకుంట్ల  పోలీసులు అరెస్టు చేశారు.పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలో పట్టుకుంటామని ఆళ్లగడ్డ  డీఎస్పీ  కే. ప్రమోద్ మీడియా కు తెలిపారు. కోవెలకుంట్ల...
Read More...
ఆంధ్ర ప్రదేశ్ 

CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు

CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు సీఎంగా పనిచేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇచ్చిన వాటా మీద కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. మహిళల గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే.. తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. మహిళా సాధికారిత అంశంపై సీఎం...
Read More...
ఆంధ్ర ప్రదేశ్ 

YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌

YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌ మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. వైసీపీ ఆవిర్భవించి 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ...
Read More...
ఆంధ్ర ప్రదేశ్  తెలంగాణ 

Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు

Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు జనసేన ఆవిర్బావ సంబరాలకు చిత్రాడ గ్రామం ముస్తాబవుతోంది.  ఈనెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో 25 ఎకరాల ప్రాంగణంలో సభ నిర్వహించబోతున్నారు.  జనసేన పార్టీ విజయోత్సవ సభలా ఆవిర్భావ సభకు భారీ...
Read More...
ఆంధ్ర ప్రదేశ్ 

ప్రొద్దుటూరులో ఫ్లోరెన్స్‌ ఆస్పత్రి సీజ్‌

ప్రొద్దుటూరులో ఫ్లోరెన్స్‌ ఆస్పత్రి సీజ్‌ కడపజిల్లా ప్రొద్దుటూరులో వైద్యశాఖ అధికారులు దాడులు చేశారు. వైద్యశాఖ అనుమతులు లేకుండా కాన్పులు, అబార్షన్లు చేస్తున్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిని సీజ్ చేశారు. విజయనగరం వీధిలో ఉన్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిలో అనుమతులు లేని వైద్యం చేస్తున్నారని బాధితులు కడప వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. వారి ఫిర్యాదు మేరకు డిప్యూటీ డీఎం అండ్...
Read More...
ఆంధ్ర ప్రదేశ్ 

CM Chandrababu:రాజకీయ కక్షలతో నేనెప్పుడూ రాజకీయం చేయలేదు.. ఇక ముందు కూడా చేయను- చంద్రబాబు

CM Chandrababu:రాజకీయ కక్షలతో నేనెప్పుడూ రాజకీయం చేయలేదు.. ఇక ముందు కూడా చేయను- చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌:ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన లా అండ్‌ ఆర్డర్‌ కీలకమని చెబుతూ ఈ సందర్భంగా అసాంఘిక శక్తులకు వార్నింగ్‌ ఇచ్చారు. గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నామన్నారు. శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ కక్షలతో తానెప్పుడూ రాజకీయం చేయలేదని.. ఇక...
Read More...
ఆంధ్ర ప్రదేశ్ 

YS Sharmila:అంగన్‌వాడీలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది- వైఎస్‌ షర్మిల

YS Sharmila:అంగన్‌వాడీలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది- వైఎస్‌ షర్మిల   అంగన్‌వాడీల సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు APCC చీఫ్‌ వైఎస్‌  షర్మిల. ఈ మేరకు అంగన్‌ వాడీ ఉద్యోగుల తరపున ఎక్స్‌ వేదికగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు . అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి.. ఇప్పుడు వారికి కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. మాట
Read More...